
By - Subba Reddy |11 May 2023 11:00 AM IST
ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా 5 వ స్థానంలో #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నల కన్నీటి బాధలు పట్టించుకోని జగన్ రెడ్డికి కనువిప్పు కొరకు ట్విట్టర్ వేదికగా #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. నష్టపోయిన రైతన్నల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com