By - Vijayanand |18 April 2023 10:18 AM GMT
హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టాప్వేర్ కంపెనీ INFOSE బోర్డు తిప్పేసింది. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు మెయిల్ చేసింది. INFOSE కంపెనీ ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దాదాపు కంపెనీలో 700 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. 650 మంది పేరుతో 4లక్షల రూపాయలు, 50 మంది పేరుతో 10లక్షల చొప్పున కంపెనీ లోన్ తీసుకున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని నిరసనకు దిగారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com