
By - Subba Reddy |10 Jun 2023 4:00 PM IST
గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు పది లక్షలు మంజూరు చేసామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 22ని ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలపై గోల్కొండ కోటలో సమీక్షనిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు తలసాని.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com