
By - Bhoopathi |8 Jun 2023 12:00 PM IST
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 120వ రోజుకు చేరుకుంది. నేడు రాజంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం 5.30కి టక్కోలిలో రైతులతో సమావేశమవుతారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com