120వ రోజుకు చేరిన యువగళం

120వ రోజుకు చేరిన యువగళం

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 120వ రోజుకు చేరుకుంది. నేడు రాజంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం 5.30కి టక్కోలిలో రైతులతో సమావేశమవుతారు.

Next Story