By - Bhoopathi |20 Jun 2023 8:15 AM GMT
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో సోదరి స్నేహితురాలిపై కన్నేసిన కీచకుడు ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు రమేష్ అనే యువకుడు.బాలిక తల్లిని చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో రమేష్పై ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com