భారత పౌరసత్వాన్ని పొందిన అక్షయ్ కుమార్

భారత పౌరసత్వాన్ని పొందిన అక్షయ్ కుమార్

బాలీవుడ్​స్టార్​ హీరో అక్షయ్​కుమార్‌కు కేంద్రం ​భారత పౌరసత్వాన్ని అందించింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్​వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ ఓ పోస్ట్​పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story