దొంగ స్వామీజి... ఆశ్రమ భూములు కొట్టేసేందుకు కుట్ర అట

దొంగ స్వామీజి... ఆశ్రమ భూములు కొట్టేసేందుకు కుట్ర అట

జ్ఞానానంద ఆశ్రమ భూములు కొట్టేసే కుట్ర జరుగుతుందన్నారు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి తురగ శ్రీరాం.గతంలో వైసీపీకి చెందిన కొందరు ఈ ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై అనేకసార్లు స్వామీజి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా స్వామీజి అత్యాచారం చేశాడని ఆరోపిస్తు కేసు నమోదు చేశారన్నారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు,స్వామీజి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఆశ్రమ భూముల జోలికి వస్తే మాత్రం ఊరుకోమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలంటున్నారు.

Next Story