Amaravati : ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు నిరసన

Amaravati : ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు నిరసన

అమరావతి ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమిస్తున్న, రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు మాజీ ఎంపీ సుజనా చౌదరి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సుప్రీం కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. దేశంలోనే పేరు పొందిన న్యాయవాదులు రైతుల పక్షాన వాదనలు వినిపిస్తారన్నారు. అమరావతిని చంపేయాలన్న ప్రభుత్వ కుట్రలు వీగిపోతాయన్నారు సుజనాచౌదరి.

Next Story