AP : వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు : సీఎం రమేష్

AP : వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు : సీఎం రమేష్

వైసీపీ సర్కార్‌పై ఎంపీ సీఎం రమేష్ ఫైరయ్యారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే గీతం యూనిర్సిటీపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఐడీ జగన్ జేబు సంస్థలా పని చేస్తోందని.. అన్ని విషయాలను కేంద్ర హోంశాఖ గమనిస్తోందన్నారు. ప్రజలకు, రైతులకు మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. జగన్ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు.

Next Story