టీడీపీ బోర్డులో అన్యమతస్థులు.. బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

టీడీపీ బోర్డులో అన్యమతస్థులు.. బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ


టీడీపీ బోర్డులో అన్యమతస్థులు, లిక్కర్‌ మాఫియాను పెట్టొదంటూ..ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టింది.కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. టీటీడీలో దొంగలు పడ్డారని.. హైందవ దేవాలయాల్లోఅన్యమతస్థులు ఉండటం సిగ్గుచేటంటూ నిరసన చేపట్టారు. టీటీడీని నిర్వీర్యం చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలుస్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ మద్దతు తెలిపారు స్ధానికులు.

Next Story