లోకేష్‌ పాదయాత్రకు నోటీసుల పేరుతో సర్కార్‌ అడ్డంకులు

లోకేష్‌ పాదయాత్రకు నోటీసుల పేరుతో సర్కార్‌ అడ్డంకులు

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాభిమానం తట్టుకోలేకే ప్రభుత్వం పాదయాత్రకు నోటీసులపేరుతో హడావిడి చేస్తుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. బహిరంగ సభల్లో వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే పోలీసులు వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదనిఅన్నారు. రోజురోజుకీ పాదయాత్రకి ప్రజాభిమానం పెరుగుతుంటే తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు.

Next Story