ఏపీ ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష

ఏపీ ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. నిన్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

Next Story