
By - Chitralekha |31 May 2023 12:40 PM IST
ఏపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే 8 డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. జూన్ 9 నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com