
By - Vijayanand |10 Aug 2023 1:09 PM IST
సత్య సాయి జిల్లా ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద కరెంటు లేక కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి అంటూ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. తమకు గతంలో వంద రూపాయలు వస్తున్న కరెంట్ బిల్లు ఇప్పుడు దాదాపు 360 రూపాయలు వస్తున్న చెల్లిస్తున్నాం.. మాకెందుకు విద్యుత్ సరఫరా చేయలేదని ఆఫీస్ బయట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు మాకు కరెంట్ ఇవ్వాలని ఆఫీస్ ముందు బైఠాయించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com