
By - Vijayanand |8 Aug 2023 1:47 PM IST
ఏపీలో వాలంటీర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటకు చెందిన శివప్రసాద్ అనే వాలంటీర్ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను గర్భవతి చేశాడు. మూడేళ్లగా తన అవసరం తీర్చుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు FIR కూడా నమోదు చేయలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com