
By - Chitralekha |22 July 2023 3:31 PM IST
ములుగు జిల్లాలో ఆశా వర్కర్లు, ANMలు భారీ వర్షాలకు పొంగుతోన్న వాగులు, వంకలు దాటి మరీ వైద్య సాయం అందించారు. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో జ్వరాలు వ్యాపించడంతో అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య అధికారి నేతృత్వంలో ANM, ఆశా వర్కర్లు సహసం చేసి మరీ వైద్య సాయం అందించిన తీరును అందరు ప్రశంసిస్తున్నారు. వారి వైద్య సేవలకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com