సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి

సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి

వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. ఆయనకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా... ఈ నెల చివరి వరకు.. ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఇవాళ సీబీఐ ముందు హాజరయ్యారు. ముందస్తు బెయిల్‌ వచ్చిన తర్వాత.. అవినాష్‌ రెండో సారి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు..

Next Story