
By - Vijayanand |15 Aug 2023 12:57 PM IST
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని తెలిపారు. మనం ఎంత మేర అభివృద్ధి చెందామో పాలకలు, మేధావులు ఆలోచన చేయాలన్నారు. రుషికొండను గుండు కొట్టిన ఘటనలో ప్రభుత్వ పెద్దలు సమర్దించుకోవడం సిగ్గుచేటు అన్నారు. హూదూద్ తుఫానులో విశాఖను కాపాడింది రుషికొండ అన్న విషయాన్ని మర్చిపోవద్దని అయ్యన్న తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com