
By - Vijayanand |12 Aug 2023 1:58 PM IST
దర్శకుడు ఆర్జీవీపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సినీ ప్రముఖులను చూశాము... కానీ బరితెగించిన మృగం లాంటి రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడిని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ మరో సినిమా తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ గొప్ప నీతి మంతుడులాగా సినిమా తీస్తారా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com