
By - Bhoopathi |25 Jun 2023 12:00 PM IST
సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లో మరోసారి చురుకుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బండ్ల గణేష్ ఆ పార్టీ ఓటమితో ఢీలా పడ్డారు. ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా సైలెంట్ అయ్యారు. తాజాగా రాజకీయాల్లో స్పీడు పెంచుతున్నారు బండ్ల గణేష్. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెళ్లడించారు. అన్నా సూర్యాపేట వస్తున్నా అటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. మీ అద్భుతమైన పాదయాత్రలో పాలు పంచుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com