Hyderabad: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీసీ ప్రతినిధుల సమావేశం

Hyderabad: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీసీ ప్రతినిధుల సమావేశం

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీఆర్‌ఎస్‌ బీసీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి.. బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు, స్టేట్‌ కమిటీ బీసీ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Next Story