
By - Chitralekha |18 July 2023 3:09 PM IST
సత్యసాయి జిల్లాలో ఎలుగు బంట్ల సంచారం కలకలం సృష్టించింది. అమరాపురం మండలంలోని గౌడనకుంట గ్రామంలో... రెండు ఎలుగు బంట్లు .. తిరుగుతూ.. గ్రామ ప్రజలని ఆందోళనకు గురి చేశాయి. ఇవి ఓ ఇంట్లో చొరబడటంతో .... అక్కడ ఉన్న ఓ అమ్మాయి భయాందోళనకు గురై పరుగులు పెట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. గ్రామస్థులంతా కలిసి వీటిని తరమడటంతో... ఇవి పొలాలు వైపు వెళ్లాయి. ఎలుగుబంట్ల సంచారంపై . అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com