
By - Vijayanand |7 July 2023 4:32 PM IST
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాల సాగు ప్రారంభమైంది. ఆ విత్తనాలకు రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 ఏళ్లు గా శ్రీరామనవమికి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలను సమర్పిస్తోంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం. ఎంతో నియమ నిష్టలతో సాగు చేస్తారు. ఈ విత్తనాలను ప్రత్యేక కలశాల్లో ఉంచి ఊరేగింపుగా భద్రాచలం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com