
By - Bhoopathi |23 Jun 2023 11:00 AM IST
జాతీయ నాయకత్వం ఇచ్చిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి సామాన్య కార్యకర్త వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మోదీ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com