
By - Vijayanand |22 Aug 2023 5:22 PM IST
బీఆర్ఎస్ప్రజాప్రతినిధులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని పబ్లిక్ సమస్యలు పరిష్కరించడం చేతకావట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించాల్సిన అధికారులు బీఆర్ఎస్ నేతలకు వంత పడుతుండటం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com