
By - Chitralekha |10 Aug 2023 3:28 PM IST
ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు దిగింది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారంటూ మండిపడుతున్న బీజేపీ నేతలు... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అటు విజయవాడ ధర్నా చౌక్కు భారీగా పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు చేరుకున్నారు. బీజేపీ నేతలతో పాటు సర్పంచ్ సైతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధర్నా చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com