Pakistan: పాక్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు - 20 మంది మృతి

Pakistan: పాక్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు - 20 మంది మృతి

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో ప్లాట్‌ఫామ్‌ నుంచి ఓ రైలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story