
By - jyotsna |29 Aug 2024 2:00 PM IST
అమెరికా పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పటికే స్టాలిన్ ప్రయాణిస్తున్న విమానం చాలా దూరం వెళ్లింది. దీంతో ఆ విమానం దుబాయ్ చేరుకునేంత వరకు ఎయిర్పోర్టు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. దుబాయ్లో ఆ విమానం ల్యాండ్ అయ్యాక బాంబ్స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు లేవని నిర్ధరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com