
By - Subba Reddy |20 May 2023 3:15 PM IST
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ బీచ్లో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు ప్రేమోన్మాది. శ్రావణి, గోపాల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రావణి వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఇది సహించని గోపాల్ సదరు యువతితో గొడవకు దిగాడు ఈ క్రమంలోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. శ్రావణి గొంతు నులిమి హత్యచేసి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com