ప్రియురాలి గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలి గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ బీచ్‌లో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు ప్రేమోన్మాది. శ్రావణి, గోపాల్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రావణి వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఇది సహించని గోపాల్‌ సదరు యువతితో గొడవకు దిగాడు ఈ క్రమంలోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. శ్రావణి గొంతు నులిమి హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

Next Story