మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్

రేపటి మోదీ తెలంగాణ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారన్నారు. విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని మోదీ.. ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ ప్రశ్నించారు.

Next Story