
By - Vijayanand |12 July 2023 1:40 PM IST
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ మండలం బోడుమల్ల దిన్నెకు చెందిన టమోటా వ్యాపారి రాజశేఖర్ దారుణ హత్యకు గురయ్యారు. రాజశేఖర్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అటుగా వెళ్లిన పశువుల కాపర్లు రాజశేఖర్ హత్యపై పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ హత్యపై పలు కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com