ఒరిస్సా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

ఒరిస్సా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

కోరమాండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. సీబీఐ సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.

Next Story