
By - Subba Reddy |5 Jun 2023 1:00 PM IST
కోరమాండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సీబీఐ సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com