
By - Vijayanand |26 Aug 2023 2:28 PM IST
భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మొక్కలను నాటారు. ప్రాజెక్టు చుట్టూ స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిసి 10 వేలకు పైగా మొక్కలు నాటారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com