
By - Vijayanand |15 Aug 2023 2:24 PM IST
అనేకసార్లు గద్దర్తో కలిసి పనిచేశానని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. కొందరు కావాలనే లేనిపోని అపోహలు సృష్టించారని అన్నారు.. గద్దర్ ప్రజలకోసం పోరాడని.. తాను కూడా ప్రజల కోసమే పోరాటం చేశామని అన్నారు.తన గురించి గద్దర్కు తెలుసని.. అలాగే గద్దర్ గురించి తనకు బాగా తెలుసని,తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని అన్నారు.గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గద్దర్ ఆశయాలను కొనసాగించేలా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com