
By - Vijayanand |10 Aug 2023 6:34 PM IST
ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. తారక రామ తీర సాగరం ప్రాజెక్టు 41 శాతం పనులు పూర్తయితే... పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో హరికథలు చెప్పే మంత్రులు ఉన్నారు కానీ... తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకోరని విమర్శించారు. నాగావళి వంశధార నదుల అనుసంధానం పనులకు నిధులు కేటాయించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com