
By - Chitralekha |26 Aug 2023 10:59 AM IST
చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. నేతలు ప్రజల్లోకి పెద్దఎత్తున వెళ్లేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించి రోడ్షోలు, బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు రచించబోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com