
By - Vijayanand |6 Aug 2023 2:10 PM IST
చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..... పులివెందులలో అర్ధరాత్రి వరకు జనం ఎదురుచూశారన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు... అంగళ్లులో రాళ్ల దాడి చేశారన్నారు. వైసీపీ కార్యకర్తలకు తప్పతాగించి ఎమ్మెల్యే ద్వారాకారెడ్డి దాడి చేయించారంటూ ఆరోపించారు. రాళ్లు,రాడ్లతో తిరుగుతున్న వైసీపీ నేతల్ని ఎందుకు అడ్డుకోలేదని పోలీసుల్ని ప్రశ్నించారు. పైగా దాడి చేసిన వైసీపీ నేతల్ని కాదని.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com