గద్దర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

గద్దర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

ఇటీవల కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో ఉన్న గద్దర్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో..ప్రశ్నించే స్వరం మూగబోయిందని చంద్రబాబు ఇటీవలే ట్వీట్ చేశారు. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువ లేనిదని అన్నారు.

Next Story