
By - Chitralekha |26 July 2023 5:09 PM IST
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట - గూబనపల్లి గ్రామాల మధ్య చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com