అనంతపురం జిల్లాలో చిరుత సంచారం

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట - గూబనపల్లి గ్రామాల మధ్య చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story