
By - Chitralekha |19 July 2023 3:07 PM IST
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతుగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. 300 కార్లులో లోకేష్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ ర్యాలీని చింతమనేని జెండా ఊపి ప్రారంభించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com