చిత్తూరులో వైసీపీ అరాచకం, బంద్‌ నేపధ్యంలో వీరంగం

చిత్తూరులో వైసీపీ అరాచకం, బంద్‌ నేపధ్యంలో వీరంగం

చిత్తూరు జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చింది అధికార పార్టీ. ఈ నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. విధులుకు హాజరవుతున్న అమరరాజా ఉద్యోగులపై దాడి చేసి నానా హంగామ చేశారు. ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి టైర్లలో గాలితీసి, అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ కేడర్‌ ఉద్యోగులను బయటకు లాగి విచక్షణ లేకుండా కొట్టారు. అక్కడే పోలీసులు ఉన్నా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మరోవైపు అమర్‌రాజా బస్సుపై వైసీపీ దాడిని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Next Story