
By - Sathwik |25 Dec 2023 8:30 AM IST
రాజధాని లేకుండా నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఘనత సీఎం జగన్దేనని... సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఒక్కఛాన్స్ అంటే నమ్మి జగన్కు అధికారం ఇచ్చారన్న ఆయన.... దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏంచేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని పృథ్వీరాజ్ విశ్వాసం వ్యక్తంచేశారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంపై పృథ్వీరాజ్ మండిపడ్డారు. వైసీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com