కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇరువర్గాల దాడిలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు స్ధానిక దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story