
By - Bhoopathi |9 Jun 2023 3:15 PM IST
శ్రీకాకుళం జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం విలవిలాడుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఓ వైపు వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోత.. మరో వైపు కరెంటు కోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com