వైసీపీ నేతల పైత్యం..మసీదుపై జగన్ ఫోటో

వైసీపీ నేతల పైత్యం..మసీదుపై జగన్ ఫోటో

గుంటూరులో వైసీపీ నేతల పైత్యం ముదిరింది. నంబూరులో ఏకంగా మసీదు మీనార్‌కే పార్టీ బెలూన్ కట్టారు వైసీపీ నేతలు. హజ్ యాత్రికులను కలిసేందుకు హజ్ క్యాంప్‌కు సీఎం జగన్ వచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నేతలు... జగన్‌కు స్వాగతం పలుకుతూ మసీదు మీనార్లకు భారీ బెలూన్లు కట్టారు. వైసీపీ నాయకుల చర్యలపై ముస్లిం సోదరుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు



Next Story