
By - Bhoopathi |9 Jun 2023 12:00 PM IST
గుంటూరులో వైసీపీ నేతల పైత్యం ముదిరింది. నంబూరులో ఏకంగా మసీదు మీనార్కే పార్టీ బెలూన్ కట్టారు వైసీపీ నేతలు. హజ్ యాత్రికులను కలిసేందుకు హజ్ క్యాంప్కు సీఎం జగన్ వచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నేతలు... జగన్కు స్వాగతం పలుకుతూ మసీదు మీనార్లకు భారీ బెలూన్లు కట్టారు. వైసీపీ నాయకుల చర్యలపై ముస్లిం సోదరుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com