
By - Chitralekha |19 Aug 2023 3:12 PM IST
సీఎం కేసీఆర్ రేపు సూర్యాపేట పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు దిశానిర్ధేశం చేయనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com