- Home
- /
- చిట్టి న్యూస్
- /
- Congress : హైదరాబాద్ పర్యటనకు...

By - Vijayanand |14 April 2023 12:02 PM GMT
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com