Congress : హైదరాబాద్‌ పర్యటనకు మల్లికార్జున ఖర్గే

Congress : హైదరాబాద్‌ పర్యటనకు మల్లికార్జున ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్‌ వచ్చింది.

Next Story