
By - Vijayanand |4 Aug 2023 2:44 PM IST
తెలంగాణ అసెంబ్లీను ముట్టడించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకార నేతలు, కార్యకర్తలు. ఆ పార్టీ మత్య్సకార ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ నేతృత్వంలో ఈ ముట్టడి జరిగింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలంంటూ డిమాండ్ చేశారు. ఏకంగా అసెంబ్లీ గేటు వరకు దూసుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com