
By - Vijayanand |19 Aug 2023 5:56 PM IST
కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. తలకుగాయాలతో వచ్చిన యువకుడిపై లాఠీ ఝులిపించాడు. కనీసం కనికరం చూపకుండా దారుణంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ యువకుణ్ని లాఠీతో కొట్టిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. సతీష్ ఇంట్లో గొడవ జరగడంతో అతనికి తలకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు 100కు డయల్ చేయడంతో....పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువకుడితో గొడవపడ్డ కానిస్టేబుల్ సత్యనారాయణ లాఠీతో ప్రతాపం చూపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com