
By - Vijayanand |4 July 2023 4:45 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో10 మంది మృతి చెందగా, 28 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా తేల్చారు. మహారాష్ట్ర లోని ధూలే జిల్లా సిర్పూర్లో ఘటన జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com